ప్రధాని మోదీని కలవనున్నటీడీపీ ఎంపీలు

Published: Tuesday February 06, 2018

ఢిల్లీ: à°‰à°¦à°¯à°‚ 11 గంటలకు ప్రధాని మోదీని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. భేటీలో ఏపీకి రావాల్సిన నిధులతోపాటు పలు అంశాలపై చర్చించే అవకాశముంది. నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చల తర్వాత ప్రధాని నుంచి పిలుపువచ్చినట్లు ఎంపీలు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు మరో నలుగురు టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలవనున్నారు.