విశాఖపట్నంలో నేటి కార్యక్రమాలు

Published: Tuesday February 06, 2018
  • ఉదయం 9 గంటలకు రైల్వేజోన్‌ ప్రకటించాలని కోరుతూ జర్నలిస్ట్‌ సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వరకు ర్యాలీ.

  • ఉదయం 10:30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీలోని టీఎల్‌ఎన్‌ సభా హాల్‌లో బాలల హక్కులపై సదస్సు.

  • ఉదయం 10 గంటలకు కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర-రాష్ట్రంపై ప్రభావం అన్న అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం.

  • ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్‌లో ఏపీఎన్‌జీవోల పోస్టర్‌ ఆవిష్కరణ.

  • మధ్యాహ్నం 2 గంటలకు ఏపీఎస్‌ఆర్‌టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా