రఘువీరారెడ్డికి పవన్‌కల్యాణ్ ఫోన్

Published: Thursday February 15, 2018

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఫోన్ చేశారు. పవన్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్‌సీ)à°•à°¿ రూపకల్పన జరుగుతోంది. అయితే.. జేఎఫ్‌సీకి మద్దతు కోరుతూ పవన్‌కల్యాణ్... రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. రేపు హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో జరిగే జేఎఫ్‌సీ సమావేశానికి రావాలని రఘువీరాను పవన్ ఆహ్వానించారు. అయితే.. à°ˆ సమావేశానికి తమ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శి జంగా గౌతమ్ à°¹‌à°œ‌రు అవుతార‌ని పవన్‌కల్యాణ్‌కు రఘువీరా తెలిపారు.