కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published: Friday February 16, 2018

జనసేన అధినేత పవన్‌కల్యాణ్... కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. à°œà±‡à°Žà°«à±‌సీ సమావేశానికి à°•à°¾à°‚గ్రెస్ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకే పిలిచామే తప్ప వారిని కౌగిలించుకోవడం లేదన్నారు. అలాగే à°¸à°®à°¾à°µà±‡à°¶à°¾à°¨à°¿à°•à°¿ టీడీపీ, వైసీపీ వారిని కూడా పిలిచామని పేర్కొన్నారు. శుక్రవారం దస్‌పల్లా హోటల్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, వైసీపీ వారిని పిలిచినప్పటికీ వారి పంథాలో వారు వెళుతున్నారని ఆయన అన్నారు.  ఏపీ ప్రయోజనాల కోసం నా ప్రయత్నం నేను చేస్తానని పవన్‌ అన్నారు.