వర్జీనియా సైంటిస్ట్‌ అవార్డు మన తెలుగు యువకుడికి

Published: Tuesday February 20, 2018

భారత సంతతికి చెందిన ఇద్దరు పార్థిక్‌ నాయుడు, అరుణ్‌ జె సన్యాల్‌   à°‡à°‚డో-అమెరికన్లు  ప్రతిష్ఠాత్మక వర్జీనియా సైంటిస్ట్‌ అవార్డు దక్కించుకున్నారు. పార్థిక్‌ నాయుడు 17 ఏళ్ల ప్రాయంలోనే కేన్సర్‌ వ్యాధిపై అధ్యయనం చేసేందుకు మెషీన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొంచినందుకు à°ˆ అవార్డుకు ఎంపికయ్యారు. మానవ ఆరోగ్య మెరుగుదలకు విశేష పరిశోధనలు చేసిన వారిలో ఆరుగురిని 2018 ఔట్‌స్టాండింగ్‌ స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాథ్స్‌) అవార్డుకు ఎంపిక చేసినట్టు వర్జీనియా గవర్నర్‌ రాల్ఫ్‌ నార్తమ్‌ తెలిపారు.