ఢిల్లీ నుండి ఏపీకి పిలుపు

Published: Tuesday February 20, 2018

ఏపీలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 23వ, తేదిన ఢిల్లీకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి రావాలని కేంద్రం నుండి మంగళవారం నాడు సమాచారాన్ని ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన ప్రాజెక్టులు, నిదుల విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయమై ఏపీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్న తరుణంలో కేంద్రం నుండి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.