ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం

Published: Tuesday May 28, 2019

అనంతపురం: à°¤à±†à°²à±à°—ు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడకలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం మండలం చిలమత్తూరులో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. నందమూరి బాలకృష్ణ తాను ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన అనంతరం సెంటిమెంట్‌à°—à°¾ భావించి తన నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. à°ˆ నేపథ్యంలో బాలయ్య దంపతులు ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.