బీజేపీ ఎమ్మెల్యేను అసెంబ్లీలో బెల్టుతో కొట్టిన ఎమ్మెల్యే

Published: Wednesday March 14, 2018

గుజరాత్ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ దుథాత్‌కు, బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ పంఛల్‌కు మధ్య ఘర్షణ జరిగింది. à°ˆ ఘర్షణలో జగదీష్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ మైక్‌తో దాడికి యత్నించాడు. బెల్ట్‌తో దాడి చేశాడు. దీంతో ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. మైక్స్, బెల్టులతో దాడి చేసుకున్నారు. దీంతో అసెంబ్లీని 15నిమిషాల పాటు వాయిదా వేశారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.