టెలికాన్ఫరెన్స్ ద్వారా జన్మభూమి పై సమీక్ష : చంద్రబాబునాయుడు

Published: Tuesday January 02, 2018

జన్మభూమి భాగంలొ జరుగుతున్న  à°®à°¾ ఊరు కార్యక్రమంపై ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయన జన్మభూమి-మాఊరు నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్బంగా చంద్రబాబునాయుడు  గారు మాట్లాడుతూ... పదిరోజులపాటు 13వేల గ్రామాలు, 3వేల వార్డులలో జన్మభూమి సభలు జరుగుతాయన్నారు. అలాగే à°ˆ మా ఊరు కార్యక్రమం విజయవంతానికి 175 మందిని నోడల్ ఆఫీసర్లుగా నియమించామని, ప్రతి ఆర్టీజి సెంటర్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చెసామని చెప్పారు. అలాగే గ్రామ, వార్డు సభల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారుల కు సీఎం చంద్రబాబు అదేశించారు.