ఉద్దండరాయుని పాలెంలో : పవన్‌కల్యాణ్‌

Published: Sunday March 18, 2018


(అమరావతి) :జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదివారం ఉద్దండరాయుని పాలెంలో పర్యటించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన లంక భూముల రైతులను పరామర్శించారు. రైతుల సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. à°ˆ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అమరావతి విశ్వనగరం కావాలంటే కులాలన్నింటికీ న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. కులాల గొడవ పోనంతవరకు విశ్వనగరం అసాధ్యమని, సమస్య పరిష్కారమే కావాలని, రాజకీయాలు అవసరంలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.