ప్రత్యేక హోదా సాధన సమితి భేటి విజయవాడలో

Published: Monday March 19, 2018

విజయవాడ: à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• హోదా సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశం సోమవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, శివాజీ, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, వామపక్ష నేతలు మధు, రామకృష్ణ, జనసేన నేత శ్రీధర్‌, కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి, ఆప్‌ నేత రామారావు, ప్రజాసంఘాల నేతలు à°ˆ సమావేశంలో పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా చలసాని మాట్లాడుతూ హోదా పోరాటం చివరి దశకు చేరుకుందన్నారు. దేశవ్యాప్తంగా ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతోందని తెలిపారు. పోరాటాలు చేస్తున్నవారిని పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని చలసాని మండిపడ్డారు.