నేడు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం

Published: Tuesday March 20, 2018

అమరావతి: à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరగనుంది. à°ˆ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై కూడా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు