బీజేపీతో వైసీపీ లాలుచీ,,, కర్ణాటకలో బీజేపీకి ప్రచారం చేసిన విజయసాయిరెడ్డి

Published: Monday April 30, 2018

విశాఖపట్నం: à°µà±ˆà°¸à±€à°ªà±€à°¦à°¿ వంచన దీక్ష కాదు నయవంచన దీక్ష అని టీడీపీ ఎమ్మెల్యే బండారు వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు మోదీని వదిలేసి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజీనామాలు ఆమోదింపజేసుకోకుండా వైసీపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీతో వైసీపీ లాలుచీపడిందని ఆరోపించారు. విజయసాయిరెడ్డి కర్ణాటకలో బీజేపీకి ప్రచారం చేశారని బండారు అన్నారు.