బహిరంగ ఉరే సరి

Published: Monday December 09, 2019

మహిళలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులను బహిరంగంగా ఉరితీయడమే సరైన శిక్ష అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘం చేసిన వాదనను తప్పుబట్టారు. à°’à°• ఆడపిల్ల తల్లిగా తాను à°ˆ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నట్టు చెప్పారు. పోలీసుల చర్యను ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని అన్నారు.