వైసీపీ ముసుగులో దాడి

Published: Monday January 06, 2020
 à°—à°¤ ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారిని పక్కనపెట్టానని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. à°‡à°ªà±à°ªà±à°¡à± వారే వైసీపీ ముసుగులో దాడికి యత్నించారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని రోజా స్పష్టం చేశారు. కాగా.. à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ నాడు గ్రామ సచివాలయం ప్రారంభోత్సావానికి వెళ్లగా సొంత పార్టీ కార్యకర్తలే ఆమెను అడ్డుకున్న సంగతి తెలిసిందే. à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ నాడు చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
 
రాజకీయాల కోసం నారా భువనేశ్వరిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు బినామీల, హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే అమరావతిలో చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం కట్టని చంద్రబాబు... ఐదు నెలల జగన్‌ పాలనను విమర్శించడం హేయమన్నారు.