అమరావతి నిర్మాణానికి రూ. 5లక్షల విరాళాన్ని ఇచ్చిన గ్రామస్తుడు

Published: Thursday May 17, 2018

ప్రకాశం: à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ అమరావతి నిర్మాణానికి à°“ గ్రామస్తుడు రూ. 5లక్షల విరాళాన్ని అందజేశాడు. ప్రకాశం జిల్లాలోని బడేవారిపాలెం గ్రామంలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయా కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రబాబు... పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రజలను ఆయా సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందంటూ à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. కాగా... పింఛన్లు సక్రమంగా పంపిణీ చేస్తున్న కార్యదర్శిని సీఎం అభినందించారు. అలాగే చంద్రన్నబీమా లబ్ధిదారులతో మాట్లాడారు. కాగా... అదే గ్రామానికి చెందిన ఇంటూరి నరసయ్య అనే వ్యక్తి రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 5లక్షల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు.