విద్యుత్ ఛార్జీలు పెంపు

Published: Monday February 10, 2020

అమరావతి: à°†à°‚ధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం à°“ ప్రకటనలో తెలిపింది. యూనిట్‌కు 90 పైసలు ప్రభుత్వం పెంచింది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే à°ˆ పెంచిన ఛార్జీలు వర్తించనున్నాయి. à°ˆ పెంపుతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై భారం పడనుంది. కాగా 500 యూనిట్లు పైబడిన వారికి రూ. 9.05 నుంచి రూ.9.95à°—à°¾ టారిఫ్‌ పెంచడం జరిగింది. దీంతో 1.45 కోట్ల గృహ వినియోగదారుల్లో 1.30 లక్షల గృహ వినియోగదారులపై భారం పడనుంది.