గంగవరం పోర్టుకు మరికాసేపట్లో రానున్న పవన్ కళ్యాణ్

Published: Friday May 18, 2018

   à°µà°¿à°¶à°¾à°–పట్నం : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిక్షరించడానికి సమాయత్తమైంది జనసేన పార్టీ .మీ మధ్యలో మీతో à°’à°•à°°à°¿à°—à°¾ నేను ఉంటానని ముందుకు  వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అయన చేపట్టిన ప్రజాయాత్రలో భాగంగా గంగవరం పోర్టుకు మరికాసేపట్లో చేరుకోనున్నారు అక్కడ ఉన్న కాలుష్య వాతావరణం వల్ల చుట్టు ప్రక్కల నివాసం ఉంటున్న ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుని,దానిని నిర్ములించడం కోసం పోరాటం చేస్తారని సాసిబ్భంది గంగవరం పోర్టు దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు