విశాఖలో వేర్వేరు ప్రమాదాలలోఇద్దరు మృతి

Published: Friday May 18, 2018

విశాఖ : à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా తగరపువలస, ఆనందపురం జాతీయ రహదారులపై శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. బైకులపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మృ తి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృత దేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Image result for accident images