అంబటి రాంబాబుకు కరోనా

Published: Wednesday July 22, 2020

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని వైసీపీ నేతలంతా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది. కాగా.. స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూశాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్.. మరోసారి చేసిన పరీక్షలో అంబటికి కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది.