శిరోముండనం బాధితుడికి చంద్రబాబు సాయం

Published: Tuesday July 28, 2020

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ తరఫున రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని à°† పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ దళితులకు ఎన్నడూ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని బాబు పిలుపునిచ్చారు.  దళితుల పట్ల వైసీపీ నాయకులు, అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులను అణచివేసేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్మోహన్‌రెడ్డి దళిత వ్యతిరేక నిర్ణయాలను విడనాడాలని చంద్రబాబు హెచ్చరించారు.