టాప్ టెన్ లో మూడు ఏపీ పట్టణాలు

Published: Thursday August 20, 2020

 à°¦à±‡à°¶à°‚లో అత్యంత స్వచ్ఛ‌మైన à°¨‌à°—‌à°°à°‚à°—à°¾ à°®‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్ నగరం ప్ర‌à°¥‌à°® స్థానంలో నిలిచింది. ఇలా à°µ‌రుస‌à°—à°¾ నాలుగో సారి ఇండోర్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవ‌à°¡à°‚ విశేషం. రెండో స్థానంలో గుజరాత్ లోని సూర‌త్‌, మూడో స్థానంలో à°®‌హారాష్ట్ర‌లోని ముంబై నిలిచాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ à°¸‌ర్వేక్ష‌ణ్-2020’జాబితాను ప్ర‌à°•‌టించింది.

 

ఇక మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజ‌à°¯‌వాడ‌, విశాఖ‌à°ª‌ట్నం, తిరుప‌తి నగరాలకు చోటు దక్కింది. దేశంలోనే à°ª‌రిశుభ్ర‌à°¤ à°—‌à°² à°¨‌à°—‌à°°à°‚à°—à°¾ విజ‌à°¯‌వాడ నాలుగో స్థానం à°¦‌క్కించుకుంది. తిరుప‌తి ఆరో ర్యాంకు, విశాఖ‌à°ª‌ట్నం తొమ్మిదో ర్యాంకు సాధించాయి. స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే పద్ధతిని 2016 సంవత్సరంలో ప్రధాని మోదీ ప్రారంభించారు.

 

ఇందులో భాగంగా... పరిశుభ్రతను పాటించే 129 అత్యుత్తమ నగరాలు, రాష్ట్రాలకు పురస్కారాలనిస్తారు. తొలి సంవత్సరం... దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా మైసూరు నిలిచింది. ఆ తర్వాతి ఏడాది ఇండోర్ నగరం ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.

 

అప్పటి నుంచి ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం. కాగా... దేశంలో పరిశుభ్రమైన రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్ర‌à°¥‌à°® స్థానంలో నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆరో స్థానాన్ని à°¦‌క్కించుకోగా, తెలంగాణ కూడా టాప్ 10 లో చోటు సంపాదించుకుంది. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్ కు ఎంపిక చేసే విధానాలకు సంబంధించి... రానున్న సంవత్సరాల్లో మరిన్ని ప్రామాణికాలను చేర్చే అవకాశాలున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.