బీసీ కార్పొరేషన్‌ పదవులు ఎందుకు?

Published: Saturday November 07, 2020

 à°¸à±€à°Žà°‚ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 3 ఏళ్ల సంబరాలు చేసుకోవడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని జనసేన నేత పోతిన మహేష్‌ అన్నారు.  జగన్ పాలనలో దళితులు, మైనారిటీలు, బీసీ, బడుగుబలహీన వర్గాలు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. నిధులు లేకుండా బీసీ కార్పొరేషన్‌ పదవులు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.