కొనసాగుతున్న జగన్ పాదయాత్ర

Published: Wednesday January 03, 2018
చిత్తూరు: à°ªà±à°°à°œà°¾à°¸à°‚కల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఆయన ప్రారంభించిన పాదయాత్ర బుధవారం నాటికి 51à°µ రోజుకు చేరుకుంది. కాగా... జిల్లాలోని వాల్మీకిపురం మండలం జమ్మివారిపల్లి గ్రామం నుంచి బుధవారం జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. చింతపర్తి, బీదవారిపల్లి, గండబోయనపల్లి డెకలకొండ మీదుగా కలికిరి వరకు నేడు పాదయాత్ర నిర్వహించనున్నారు. కాగా... ఆరునెలలపాటు 3వేల కిలోమీటర్లమేర పాదయాత్రను జగన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.