విశాఖ లో పైడిమాంబ దుర్గమాంబ అమ్మవారి జాతర మోహోత్సవం.............

Published: Tuesday May 29, 2018

 à°µà°¿à°¶à°¾à°–పట్నం :  à°—ాజువాక  పాత కర్ణవానిపాలెం గ్రామము లో పైడిమాంబ à°¦à±à°°à±à°—మాంబ అమ్మవారి జాతర మోహోత్సవం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా ప్రారంభమయ్యింది.
సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గ్రామదేవత పండుగకి ఊరంతా పండగ వాతావరణం నెలకొంది.వేకువ జామునుండే పెద్ద సంఖ్యలో భక్తులు
దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.కోలాటాలు ,ప్రత్యేక కార్యక్రమాలతో గ్రామస్తులంతా సంసిద్దమవుతున్నారు ,
à°ˆ కార్యక్రమంలో  à°•à°°à°£à°‚ కనకారావు ,కరణం à°°à±†à°¡à±à°¡à°¿ à°¨à°°à°¸à°¿à°‚à°— రావు,సిరసపల్లి అప్పారావు,గొంతెన దేవుడు,జనపరెడ్డి మని, à°¸à±à°¦à±à°¦à°®à°²à±à°² à°¨à°°à±à°¸à°¿à°‚గరావు ,గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు .