జిల్లాలో 60,114కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య

Published: Saturday January 23, 2021

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ శుక్రవారం కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 60,114కు చేరింది. వీరిలో వైరస్‌ నుంచి 59,453 మంది కోలుకోగా, మరో 129 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ తాజాగా మరొకరు మృతి చెందగా, మొత్తం కొవిడ్‌ మరణాలు 532కు చేరాయి.