4 జోన్లుగా ఏపీ

Published: Monday February 01, 2021

 à°à°ªà±€à°²à±‹ ఫైర్ సర్వీసెస్ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రెండు జోన్లు స్థానంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేసింది. నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో మొదటి జోన్‌à°—à°¾ ఏర్పాటు చేసింది. రాజమండ్రి కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో రెండో జోన్‌à°—à°¾, గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ట్రైనింగ్ సెంటర్లలతో మూడో జోన్‌‌à°—à°¾, కర్నూలు కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, à°•à°¡à°ª, అనంతపురం జిల్లాలతో నాలుగో జోన్‌à°—à°¾ ఏర్పాటు చేసింది.