తుది విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు

Published: Sunday February 21, 2021

 à°¤à±à°¦à°¿ విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నాయి. à°ˆ తుది దశ పంచాయతీ పోరులో ప్రస్తుత పలితాల ప్రకారం టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ జాబితా (ఏకగ్రీవాలు మినహా) వైసీపీ 10, టీడీపీ 24  స్థానాల్లో విజయం సాధించింది. జనసేన ఇప్పటివరకు ఖాతా తెరువలేదు. స్వంతంత్ర అభ్యర్థులు కూడా ఇంతవరకు విజయం సాధించలేదు. వైసీపీ జాబితా (ఏకగ్రీవాలతో కలిపి) వైసీపీ 563, టీడీపీ 11, జనసేన 04, ఇతరులు 3 గెలుపొందారు.

 

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. 4 à°—à°‚à°Ÿà°² నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా వార్డు మెంబర్లకు సంబంధించి పత్రాలను కౌంట్ చేస్తారు. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల పత్రాలను లెక్కిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,967 మంది సుపర్‌వైజర్లను ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ కోసం 51,862 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. à°—à°¤ అనుభవాల దృష్ట్యా కౌంటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.