తాడిపత్రిలో చైర్మన్‌గా జేసీ ప్రమాణం

Published: Thursday March 18, 2021

 à°¤à°¾à°¡à°¿à°ªà°¤à±à°°à°¿à°²à±‹ ఉత్కంఠకు తెర పడింది. టెన్షన్‌ వాతావరణం నడుమ మున్సిపల్ చైర్మన్‌à°—à°¾ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికవగా వైస్ చైర్మన్‌à°—à°¾ సరస్వతి ఎన్నికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతివ్వడంతో ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌à°—à°¾ ఎన్నికయ్యారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి à°ˆ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలను సైతం ఏర్పాటు చేశాయి. మొత్తానికి జేసీ ఎన్నికతో ఉత్కంఠకు తెరపడింది.

కాగా.. చైర్మన్‌à°—à°¾ ఎన్నికైన అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ..  తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం... గుండాయిజం ఇక ఉండదన్నారు. సేవ్ తాడిపత్రి తమ నినాదంగా పేర్కొన్నారు. తమ కౌన్సిలర్లు అందరూ బాహుబలిలు, ఝాన్సీ లక్ష్మీబాయిలు అని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.