చెట్టును ఢీకొట్టిన బైక్‌, ముగ్గురు టెన్త్‌ విద్యార్థులు మృతి

Published: Sunday March 21, 2021

మాకవరపాలెంలో శనివారం అర్థరాత్రి జరిగిన à°°à±‹à°¡à±à°¡à± ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. à°®à°¾à°•à°µà°°à°ªà°¾à°²à±†à°‚ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్‌ à°šà±†à°Ÿà±à°Ÿà±à°¨à± బలంగా à°¢à±€à°•à±Šà°Ÿà±à°Ÿà°¡à°‚తో వారు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలోనూ, ఇంకొకరు à°µà°¿à°¶à°¾à°–కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించారు. మృతులను మాకవరపాలెనికి చెందిన పదో à°¤à°°à°—తి విద్యార్థులు హేమంత్‌, అనీశ్‌, హర్షిత్‌à°—à°¾ పోలీసులు à°—ుర్తించారు.