కరోనా వ్యాక్సిన్ పంపిణీ..

Published: Saturday April 24, 2021

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసే కరోనా టీకాల ఖర్చులో 50 శాతం తామే భరిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిగిలిన 50శాతం టీకాల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. à°ˆ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలపై భారం తగ్గనుంది. à°…యితే మొదట్లో పూర్తిగా ఉచితంగా కేంద్రమే ఇస్తుందన్న వార్తలు వచ్చాయి. à°’à°• టీకా డోసును 150 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తుందని... కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనుందని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనతో à°† వార్తలన్నీ పుకార్లుగా తేలాయి.