ఆరుగురు మృతి... గోప్యంగా ఉంచుతున్న అధికారులు

Published: Wednesday May 05, 2021

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. జీజీహెచ్ మొదటి అంతస్తులో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందలేదు. దీంతో ఆరుగురు మృతి చెందారు. అయితే à°ˆ విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రాత్రి నుంచి ఆక్సిజన్ కొరత పేరుతో  ఆయా ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను ఖాళీ చేయిస్తున్నాయి. దీంతో రోగులకు ఇబ్బందులు ఎక్కువై ప్రాణాలు విడుస్తున్నారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ లభించక అయిదు రోజుల్లో అయిదుగురు మృతి చెందారు