విశాఖ నగరంలో డెంగ్యూ పంజా.........

Published: Friday June 15, 2018

విశాఖ నగరంలో డెంగ్యూ పంజా విసురుతోంది. తగరపువలసకు చెందిన బీటెక్‌ విద్యార్థి ఒకరు డెంగ్యూ బారినపడి మంగళవారం మరణించగా, అదేరోజు మరో ఎనిమిది మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. à°—à°¤ ఏడాదితో పోల్చితే డెంగ్యూ కేసులు గణనీయంగా పెరిగాయి.