రంజాన్ వేడుకల్లో సీఎం

Published: Saturday June 16, 2018

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా ముస్లింలతో కలిసి సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరోవైపు రంజాన్‌ ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు.