APలో ఆ శాఖలు యథాతథం..

Published: Monday July 19, 2021

 à°µà°¾à°£à°¿à°œà±à°¯ పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలు యదాతధంగా కొనసాగనున్నాయి. వారం క్రితం à°ˆ రెండు శాఖలను ఆర్ధిక శాఖ కిందకు చేరుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.à°ˆ జీవో‌ని ప్రభుత్వం సోమవారం అభయన్స్‌లో పెట్టింది. రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులశాఖను రెవిన్యూ పరిధిలోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియకుండా à°ˆ జీవో జారీ చేశారని అప్పట్లో ప్రచారం జారీ చేసింది. à°ˆ వివాదంపై దృష్టి సారించిన సీఎం జగన్ మళ్లీ జీవోను అభయన్స్‌లో పెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.