విశాఖ ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కోరిన బీజేపీ నేతలు

Published: Friday July 23, 2021

విశాఖ ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపి రాష్టృ అద్యక్షులు సోము వీర్రాజు  MLC పి.వి.ఎన్ మాధవ్  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కోరారు.డిల్లీ లో 2à°µ రోజు పర్యటనలో బాగంగా  భారత ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడుని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేయాలనీ కోరారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.à°ˆ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి,గాజువాక నియోజకవర్గ కే-ఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.