జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 100కోట్లు....

Published: Wednesday June 20, 2018

జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం సమాచారశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. à°ˆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్‌ జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందన్నారు. జర్నలిస్టుల గృహాల నిర్మాణానికి రాయితీ à°•à°¿à°‚à°¦ రూ.100కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇచ్చే రూ.1.50 లక్షలతోపాటు జర్నలిస్టులకు అదనంగా రూ.1లక్ష చేర్చి మొత్తం రూ.2.50లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు.