విశాఖలో చంద్రబాబు పర్యటన .....

Published: Thursday June 21, 2018

 à°®à±à°–్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. రుషికొండలో ఏపీ ఆరోగ్య ఉత్సవానికి హాజరుకానున్న సీఎం, ఐదు కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో 9,073 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. మరోవైపు మంత్రి వర్గ సమావేశానికి హాజరుకాని మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస్ ఈరోజు సీఎం కార్యక్రమాల్లో పాల్గొంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.