రోశయ్య సేవలు మరువలేనివి: PM modi

Published: Saturday December 04, 2021

మాజీ సీఎం రోశయ్య మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తాను, రోశయ్య ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ప్రధాని అన్నారు. గవర్నర్‌à°—à°¾ పని చేసినప్పుడు రోశయ్యతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రోశయ్య సేవలు మరువలేనివన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.