కారు, బైక్ ఢీకొని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం

Published: Saturday January 01, 2022

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ జహీరాబాద్ మండలం డిడ్గీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   à°•à°¾à°°à±, బైక్ ఢీకొని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ బైక్‌ను ఢీకొన్నది. బైక్‌పై వెళ్తున్న దంపతులు, 8 నెలల చిన్నారి మృతి చెందారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృత్యువాత పడ్డారు. బైక్‌పై వెళ్తున్న దంపతులను అనంతపురం జిల్లా గుత్తి వాసులుగా నిర్థారించారు. మృతులను బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు(8నెలలు), వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ వాసి ఫరీద్(25)à°—à°¾ గుర్తించారు.