దేశం గొప్ప దేశంగా మారాలంటే అది యువత వల్లే సాధ్యం

Published: Sunday June 24, 2018

‘ విలువలు లేని యువత దేశానికి పనికిరాదు. à°’à°• దేశం గొప్ప దేశంగా మారాలంటే అది యువత వల్లే సాధ్యం’ అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ‘వ్యక్తిత్వవికాసంపై ఇంపాక్ట్‌’ పేరుతో రాజమహేంద్రవరంలో జరుగుతున్న సదస్సులో రెండో రోజైన శనివారం ఆయన ప్రసంగించారు. ‘ ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించే విధంగా ముందుకెళ్లాలి’ అని యువతకు పిలుపిచ్చారు. ‘బీజేపీలో చేరతానని నేనెప్పుడు చెప్పాను..? ఏ పార్టీలో చేరేదీ నేనే చెబుతా’ అని à°“ ప్రశ్నకు జవాబుగా తెలిపారు.