అదనపు ఆదాయాలపై సీఎం జగన్‌ సమీక్ష..

Published: Wednesday February 16, 2022

 à°†à°¦à°¾à°¯à°¾à°¨à±à°¨à°¿ ఆర్జించే శాఖల అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. à°…దనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను à°…ధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఓఆర్‌ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని, రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚చాలన్నారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలని తెలిపారు. à°¸à°¬à±‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో à°ªà±à°°à°µà±‡à°¶à°¿à°‚చకూడదని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.