వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం

Published: Saturday March 12, 2022

 à°®à°¹à°¿à°³à°² వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 à°ªà°°à±à°—ుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. à°ˆ టోర్నీలో భారత్ కు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 à°ªà°°à±à°—ులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 à°“వర్లలో వెస్టిండీస్ జట్టుని 162 à°ªà°°à±à°—ులకే ఆలౌట్ చేసి, 155 à°ªà°°à±à°—ుల తేడాతో ఘన విజయం సాధించింది.

స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ వరల్డ్ కప్ పోటీల్లో భారీ స్కోరు సాధించింది. స్మృతి మందాన 119 బంతుల్లో 13 బౌండరీలు, రెండు సిక్సర్లతో 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ à°—à°¾ నిలవగా,  హర్మన్ ప్రీత్ కౌర్ 107 బంతుల్లో 10 బౌండరీలు రెండు సిక్సర్లతో 109 పరుగులు చేసింది. 318 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు, భారత బౌలర్ల ధాటికి 162 కే ఆలౌట్ అయ్యింది.