30 మార్కులకే పదో తరగతి పాస్

Published: Monday March 28, 2022

బిహార్‌లో à°ˆ నెల 31à°¨ పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీఎస్ఈబీ) కీలక నిర్ణయం తీసుకుంది. à°ˆ ఏడాదికి సంబంధించి పాస్ మార్కులను 30à°—à°¾ నిర్ణయించింది. అంటే ప్రతి సబ్జెక్టులో 100 మార్కులకుగాను 30 మార్కులు తెచ్చుకుంటే చాలు... పాసైనట్లే. సాధారణంగా 35 మార్కులకు పాస్‌à°—à°¾ పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. బిహార్‌లో à°—à°¤ ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. à°ˆ ఎగ్జామ్స్ సందర్భంగా మ్యాథ్స్ పేపర్ లీక్ అవ్వగా, ఒక్క జిల్లాలో తిరిగి పరీక్ష నిర్వహించారు. à°—à°¤ ఏడాది పదో తరగతికి సంబంధించి 78.17 శాతం మంది పాసయ్యారు. à°ˆ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. 80.15 శాతం మంది పాసయ్యారు.