అల్లూరి విగ్రహానికి టీడీపీ నేతల నివాళి

Published: Wednesday July 04, 2018

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బీచ్‌రోడ్డులో ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు బుధవారం నివాళులర్పించారు. మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్‌, ఎంవీఎస్‌ మూర్తి, సుబ్బారాయుడు అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరోవైపు విశాఖ రైల్వేజోన్‌ కోసం టీడీపీ నేతలు à°’à°• రోజు దీక్షకు దిగనున్నారు. టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేయనున్నారు.