మహిళ గొంతు కోశారు....

Published: Friday July 13, 2018

విజయవాడ: à°¬à±†à°œà°µà°¾à°¡ సత్యనారాయణపురం ఆచారివారి వీథిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పద్మావతి అనే మహిళ గొంతు కోశారు. రక్తపుమడుగులో ఆమె కొట్టుమిట్టాడుతుండగా పొరుగువారు గమనించి ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్వ్కాడ్‌తో వచ్చి à°† ఇంటిని పరిశీలిస్తున్నారు. à°† కుటుంబంతో ఎవరితోనైనా విబేధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.