రాజధాని నడిబొడ్డులో మళ్ళీ మొదలైన కాల్ మనీ వేధింపులు ......

Published: Monday July 16, 2018

విజయవాడ: à°µà°¿à°œà°¯à°µà°¾à°¡à°²à±‹ కాల్‌మనీ వేధింపులకు à°“ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యారు. వడ్డీ వ్యాపారి వేధింపులతో ఇజ్రాయెల్ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. సోమా గోపాలకృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారి తనకు రూ. రెండు లక్షలు అప్పు ఇచ్చాడని బాధితుడు పేర్కొన్నాడు. అయితే రూ.2 లక్షల అప్పు ఇచ్చి 20 లక్షలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు ఆరోపించారు. చెక్కులు, నోట్లు రాయించుకుని బాధితుడు తెలిపాడు. à°ˆ వ్యవహారంపై సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రాజీ చేసుకోవాలని స్థానిక పోలీసులు సూచించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.