విశాఖలో రోడ్డు ప్రమాదం

Published: Monday August 06, 2018

: à°µà°¿à°¶à°¾à°–పట్నం అనకాపల్లి కొత్తూరు జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో à°ˆ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.