నేడు చిత్తూరు జిల్లాలో సి ఎం పర్యాటన

Published: Tuesday January 09, 2018

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నపాండూరులో అపోలో టైర్ల పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. చిన్నపాండూరులో 260 ఎకరాల్లో అపోలో కంపెనీ టైర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. కాగా...  అనంతరం అపోలో సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం ననియాల గ్రామంలో జరిగే జన్మభూమి-మా ఊరు గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.