క్వారీల మూసివేతపై నిరసన...

Published: Saturday August 11, 2018

పిడుగురాళ్ల, : à°°à°¾à°œà°•à±€à°¯à°¾à°² కోసం క్వారీలను మూసివేయించి తమ పొట్టకొట్టొద్దంటూ సుమారు 5వేల మంది సున్నపురాయి క్వారీ కార్మికులు రోడ్డెక్కారు. రెక్కాడితేకానీ డొక్కాడని తమ బతుకులతో ఆటలాడుకుంటున్నారంటూ శుక్రవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మూతపడ్డ క్వారీలను వెంటనే తెరిపించి తమకు ఉపాధి చూపించాలనిఅధికారులకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్‌ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు.